బుధవారం, అక్టోబర్ 14, 2020

మృత్యువ్యాపారి మ‌నో వేద‌న‌!

ప్ర‌పంచంలోనే ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన నోబెల్ బ‌హుమ‌తుల వెన‌క ఓ ప్ర‌ఖ్యాత శాస్త్ర‌వేత్త మ‌నోవేద‌న ఉంద‌ని  మీకు తెలుసా? త‌న మ‌ర‌ణ వార్త త‌నే చ‌దువుకున్న అత‌డు అందులోని త‌న‌ను మృత్యువ్యాపారిగా అభివ‌ర్ణించ‌డం చూసి ఎంతో బాధ ప‌డ్డాడని తెలుసా? ఆ బాధే నోబెల్ అవార్డుల‌కు నాంది ప‌లికింద‌ని తెలుసా?  ఆ విష‌యాల‌న్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి